కమలం తోటలో రాజుగారి హల్‌చల్.. చేరేదెప్పుడంటే?

రఘురామక‌ష్ణంరాజు.. ఈ పేరిప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో కాదు.. ఢిల్లీ రాజకీయాల్లో తెగ నానుతున్న పేరు. పది రోజుల క్రితం పార్లమెంటు సమావేశాల ప్రారంభం రోజున సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ‘‘ రాజుగారు.. హౌ ఆర్ యూ? ’’అని పలకరించడంతో రఘురామక‌ష్ణంరాజు జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత ఆ గుర్తింపుని ఎన్‌క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు రఘురామక‌ష్ణంరాజు. తాజాగా రఘురామక‌ష్ణంరాజు హవా ఢిల్లీ పొలిటికల్ గల్లీల్లో మరీ ముఖ్యంగా మంత్రుల పేషీల్లో, మంత్రుల […]

కమలం తోటలో రాజుగారి హల్‌చల్.. చేరేదెప్పుడంటే?
Follow us

| Edited By: Srinu

Updated on: Dec 06, 2019 | 4:52 PM

రఘురామక‌ష్ణంరాజు.. ఈ పేరిప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో కాదు.. ఢిల్లీ రాజకీయాల్లో తెగ నానుతున్న పేరు. పది రోజుల క్రితం పార్లమెంటు సమావేశాల ప్రారంభం రోజున సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ‘‘ రాజుగారు.. హౌ ఆర్ యూ? ’’అని పలకరించడంతో రఘురామక‌ష్ణంరాజు జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత ఆ గుర్తింపుని ఎన్‌క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు రఘురామక‌ష్ణంరాజు.

తాజాగా రఘురామక‌ష్ణంరాజు హవా ఢిల్లీ పొలిటికల్ గల్లీల్లో మరీ ముఖ్యంగా మంత్రుల పేషీల్లో, మంత్రుల నివాసాల్లోను జోరందుకున్నట్లు సమాచారం. మొన్నటి వరకు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఢిల్లీలో తెగ యాక్టివ్‌గా కనిపించేవారు. కానీ గత పదిహేను రోజులుగా ఆయన ప్రాభవం తగ్గి.. రఘురామక‌ష్ణంరాజు హవా ఊపందుకున్నట్లు సమాచారం.

ప్రధాన మంత్రి పలకరించిన మర్నాడే బిజెపి కేంద్ర కార్యాలయంలో దర్శనమయ్యారు రఘురామక‌ష్ణంరాజు. దాంతో వైసీపీ వర్గాలు ఉలిక్కి పడ్డాయి. ఇదేమని మీడియా అడిగితే.. ఢిల్లీలో తన అధికార నివాసం పని మీద వచ్చానన్నారు రఘురామక‌ష్ణంరాజు. ఎంపీలకు నివాస గృహాలను కేటాయించే పని నార్త్ బ్లాక్‌లోనో.. సౌత్ బ్లాక్‌లోనో జరుగుతుంది కానీ బిజెపి కేంద్ర కార్యాలయంతో దానికి సంబంధం ఏంటీ అంటే సదరు ఎంపీగారు.. మౌనవహించారట.

ఆ తర్వాత ఓ రోజు అమిత్ షాతో భేటీ అయ్యారు రఘురామక‌ష్ణంరాజు. ఆ మర్నాటి నుంచి కేంద్రమంత్రుల వద్దకు క్రమం తప్పకుండా వెళ్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమా లేక ఏదైనా వినతి పత్రం ఇచ్చారా అని మీడియా అడిగితే చిరునవ్వులు చిందిస్తున్నారు రఘురామక‌ష్ణంరాజు. ఈ భేటీలు తన వ్యక్తిగతమని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారాయన.

ఏపీకి చెందిన తూర్పు కాపు నేతలో కలిసి కేంద్ర మంత్రి ధావర్ చంద్ గెహాట్‌కూ రఘురామక‌ష్ణంరాజు భేటీ అయినట్లు సమాచారం. ఆ తర్వాత రోజు అంటే బుధవారం నాడు ఒకే రోజు అమిత్ షాతో రెండు సార్లు కలిశారని పత్రికలు రాశాయి. రఘురామక‌ష్ణంరాజు వ్యవహార శైలిపై పలువురు ఎంపీలు పార్టీ అధినేత జగన్‌కు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. అయితే, జగన్ హెచ్చరికను కూడా రఘురామక‌ష్ణంరాజు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.

ఇంకోవైపు బిజెపి నేతలు దీన్ని ఆసరాగా తీసుకుని రఘురామక‌ష్ణంరాజు త్వరలో బిజెపి తీర్థం పుచ్చుకుంటారని చెబుతున్నారు. ఇదివరకు కొన్నాళ్ళు బిజెపిలో వున్న రఘురామక‌ష్ణంరాజు మళ్ళీ ఆ పార్టీలోకే చేరడం ఖాయమని తెలుస్తోంది.

ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు