రద్దును వ్యతిరేకించడం దేశద్రోహమే
కశ్మీర్ సమస్య పరిష్కారాన్నిఏపీ సీఎం వైఎస్ జగన్ సమర్ధించడం సాహసోపేత నిర్ణయంగా పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించడం దేశ ద్రోహమేనని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు వ్యాఖ్యానించారు. 75 సంవత్సరాల తర్వాత భారత్కు అసలైన స్వాతంత్ర్యం వచ్చినట్టుగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ కుటిల రాజకీయాలతో కశ్మీర్ను సర్వనాశనం చేసిందని ఆరోపించారు దాడి. రాజ్యసభలో ఆర్టికల్ 370 రద్దుపై వైసీపీ పూర్తి మద్దుతు తెలిపిన విషయం తెలిసిందే.
కశ్మీర్ సమస్య పరిష్కారాన్నిఏపీ సీఎం వైఎస్ జగన్ సమర్ధించడం సాహసోపేత నిర్ణయంగా పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించడం దేశ ద్రోహమేనని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు వ్యాఖ్యానించారు. 75 సంవత్సరాల తర్వాత భారత్కు అసలైన స్వాతంత్ర్యం వచ్చినట్టుగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ కుటిల రాజకీయాలతో కశ్మీర్ను సర్వనాశనం చేసిందని ఆరోపించారు దాడి. రాజ్యసభలో ఆర్టికల్ 370 రద్దుపై వైసీపీ పూర్తి మద్దుతు తెలిపిన విషయం తెలిసిందే.