శివసేన నేతకు యూపీ సీఎం యోగీ పంచింగ్‌ ట్వీట్‌‌..

శివసేన సీనియర్ నేత సంజయ్‌ రౌత్‌కు ఉత్తర్‌ ప్రదేశ్ సీఎం యోగీ పవర్‌ పంచ్ ఇచ్చారు. తొలుత మీ రాష్ట్రాన్ని చూసుకోండి.. మా రాష్ట్రం గురించి టెన్షన్‌ పడకంటంటూ ఘాటైన రిప్లై ఇచ్చారు ట్విట్టర్‌ వేదికగా. వివరాల్లోకి వెళితే.. మంగళవారం యూపీలోని బులంద్‌షహర్‌లో ఇద్దరు పూజారులు హత్యకు గురైన నేపథ్యంలో.. శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ… పాల్‌ఘర్ మూక దాడుల లాగా.. బులంద్‌షహర్‌ ఘటనను రాజకీయం చేయకూడదంటూ పేర్కొనడంపై.. యూపీ సీఎం ఫైర్‌ అయ్యారు. […]

శివసేన నేతకు యూపీ సీఎం యోగీ పంచింగ్‌ ట్వీట్‌‌..
Follow us

| Edited By:

Updated on: Apr 29, 2020 | 5:24 PM

శివసేన సీనియర్ నేత సంజయ్‌ రౌత్‌కు ఉత్తర్‌ ప్రదేశ్ సీఎం యోగీ పవర్‌ పంచ్ ఇచ్చారు. తొలుత మీ రాష్ట్రాన్ని చూసుకోండి.. మా రాష్ట్రం గురించి టెన్షన్‌ పడకంటంటూ ఘాటైన రిప్లై ఇచ్చారు ట్విట్టర్‌ వేదికగా. వివరాల్లోకి వెళితే.. మంగళవారం యూపీలోని బులంద్‌షహర్‌లో ఇద్దరు పూజారులు హత్యకు గురైన నేపథ్యంలో.. శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ… పాల్‌ఘర్ మూక దాడుల లాగా.. బులంద్‌షహర్‌ ఘటనను రాజకీయం చేయకూడదంటూ పేర్కొనడంపై.. యూపీ సీఎం ఫైర్‌ అయ్యారు.

ట్విట్టర్‌ వేదికగా.. సంజయ్‌ రౌత్‌కు చురకలంటించారు. మీ సిద్ధాంతాల గురించి ఏం చెప్పగలం అంటూ ప్రశ్నిస్తూ.. పాల్‌ఘర్‌లో జరిగిన సాధువుల హత్యలను రాజకీయం చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. మీ వ్యాఖ్యలు చూస్తుంటే.. మీ నీచమైన, దిగజారిన విలువలకు అద్దం పడుతున్నాయంటూ మండిపడ్డారు. మీరు ఎలా రంగులు మారుస్తారో అన్నది మీ వ్యాఖ్యలే చెప్పేస్తున్నాయని.. కేవలం కొన్ని వర్గాల వారి కోసం మీ వ్యాఖ్యలు ఉన్నాయంటూ.. ట్విట్టర్‌లో ఘాటైన రిప్లై చ్చారు. ఇక.. పాల్‌ఘర్‌ సంఘటనలో ఉద్ధవ్‌కు ఫోన్ చేయడంపై కూడా యోగీ స్పందించారు. అక్కడ మరణించిన సాధువులిద్దరు నిర్మోహి అఖాడ వర్గానికి చెందిన వారు కావడం వల్లే తాను ఫోన్‌ చేశానన్నారు. యూపీలో జరిగిన సంఘటనలో నిందితుడిని గంటలోనే పట్టుకుని కఠిన చర్యలు తీసుకున్నామన్నారు.

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు