మసీదులో బాంబు, ఐదుగురు మృతి
పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో ఉగ్రదాడి జరిగింది. క్వెట్టాకు సమీపంలోని కుచ్లక్లోని ఒక మసీదులో బాంబు పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. బాంబు పేలుడు ధాటికి మసీదు పైకప్పు కూలింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు తామే కారణమని ఇంతవరకూ ఎవరూ ప్రకటించలేదు. IED #blast inside Qasim masjid in kuchlak area near #Quetta. 4 dead more […]
పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో ఉగ్రదాడి జరిగింది. క్వెట్టాకు సమీపంలోని కుచ్లక్లోని ఒక మసీదులో బాంబు పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. బాంబు పేలుడు ధాటికి మసీదు పైకప్పు కూలింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు తామే కారణమని ఇంతవరకూ ఎవరూ ప్రకటించలేదు.
IED #blast inside Qasim masjid in kuchlak area near #Quetta. 4 dead more than dozen injured.#quettablast #Balochistan pic.twitter.com/RB5Qp2ogBM
— Asim Ahmed khan (@AsimKhanjourno) August 16, 2019