తెలుగు వార్తలు » అంతర్జాతీయం » Page 591
Earthquake in Japan and Iran : ఇరాన్ తీర ప్రాంతంలో, జపాన్ మియాగీ ప్రాంతంలో భూకంపం సంభవించింది. ..
పొరుగునే వున్న ఉక్రెయిన్ సరిహద్దులోకి రష్యా భారీ ఎత్తున సాయుధ బలగాలను తరలించడం ఇపుడు యూరప్ దేశాల్లో కలకలం రేపుతోంది. సోవియట్ యూనియన్ విడిపోయి..
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ను హతమారుస్తానంటూ బెదిరించిన ఓ నర్సును పోలీసులు అరెస్టు చేశారు. ఫ్లోరిడాకు చెందిన ఈమెను నివియన్ పెటిట్ హెల్ప్స్ గా గుర్తించారు.
Leaked footage: ప్రపంచంలో అమెరికా దగ్గర ఉన్నంత టెక్నాలజీ మరే ఇతర దేశాల దగ్గర లేదనే చెప్పుకోవాలి. ఈ టెక్నాలజీ నుంచి ఇతర దేశాలు తప్పించుకోవడం అంత సులభం..
Raul Castro: ప్రపంచ దేశాల్లో ప్రత్యేక గుర్తింపు కలిగి ఉన్న కమ్యూనిస్టు దేశం 'క్యూబా'. ఆ దేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. క్యూబా అత్యున్నత పదవి నుంచి ...
World Coronavirus: కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా మృత్యుఘంటికలు మోగిస్తోంది. సెకండ్వేవ్లో కరోనా వ్యాప్తి తీవ్ర స్థాయికి చేరుకుంటోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా బారిన పడి...
Coronvirus: ప్రపంచ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. అయితే కరోనా వైరస్పై రోజురోజుకు కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. రకరకాలుగా రూపాంతరం చెం...
Twitter services are down: ట్విట్టర్ సేవలు మరోసారి నిలిచిపోయాయి. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ సేవలు శుక్రవారం సాయంత్రం ముపుతిప్పలు పెట్టాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల లెక్కలు చూస్తే మతిపోవడం ఖాయం. పైగా ఈ లెక్కలు ఇప్పటి కరోనా తీవ్రతను స్పష్టం చేస్తాయి. ప్రస్తుతం చాపకింద నీరులా కరోనా వైరస్ ఎంతగా ప్రపంచంలో ప్రజల ప్రాణాలు లాగేస్తోందో అర్ధం అవుతుంది.
ఇజ్రాయిల్ : ఇజ్రాయిల్ జాతీయ ఎన్నికల్లో మరోసారి ప్రధాని బెంజిమెన్ నెతాన్యాహూ విజయం సాధించారు. దీంతో ఆయన 5వ సారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. బెన్నీగంజ్తో తీవ్ర పోటీ ఎదురైనా.. నెతాన్యాహూ మళ్లీ విజయం సాధించినట్లు ఆ దేశ మీడియా సంస్థలు వెల్లడించాయి. మొత్తం 97 శాతం ఓట్ల లెక్కింపు జరిగిందని, ఏ పార్టీకి కూడా మెజార
పాకిస్థాన్ ప్రధాని కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. పీఎంవో ఆఫీసులోని ఆరవ అంతస్తులో ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. బిల్డింగ్లోని అయిదవ అంతస్తుల్లో ఉన్నట్లు తెలిసింది. పీఎం ఆఫీసు నుంచి ఉద్యోగులను తరలించారు. మంటల్ని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలను చేపట్టారు. అగ్ని ప్రమాదం జరిగిన స
17 అడుగుల పొడవున్న కొండచిలువ అమెరికాలోని ఫ్లొరిడాలో పలువురిని భయాందోళనకు గురిచేసింది. ఫ్లొరిడాలో 140 పౌండ్ల బరువుతో, 73 గుడ్లను కలిగి, పొదిగివున్న భారీ పైథాన్ను పట్టుకున్నారు శాస్త్రవేత్తలు. దీనిని పట్టకోవడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందని వారు తెలిపారు. దక్షిణ ఫ్లొరిడాకు చెందిన సైప్రస్ జాతీయ సంరక్షణ కేంద్రం ను�
భారత్ జరిపిన ఉపగ్రహ విధ్వంసక ప్రయోగం ఏశాట్తో ఏర్పడ్డ అంతరిక్ష వ్యర్థాలు క్రమంగా భూవాతావరణంలోకి ప్రవేశించి మండిపోతాయని అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ మరోసారి స్పష్టం చేసింది. ఏశాట్ ప్రయోగంపై మార్చి 28న స్పందించిన అమెరికా తాత్కాలిక రక్షణ కార్యదర్శి ప్యాట్రిక్ షనహన్ మాట్లాడుతూ.. భారత్ ప్రయోగంతో కక్ష్యలో ఉన్న ఉపగ్రహ
ఆస్ట్రేలియా రాజధాని మెల్బోర్న్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బ్రాడ్బరీ కెమికల్ ప్లాంట్లో పైప్లైన్ లీక్ కావడంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. దీనికి గాలి తోడవడంతో మంటలు ప్లాంట్ మొత్తం వ్యాపించాయి. తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు చనిపోయినట్లు తెలుస్తోంది. కంపెనీ ఖాళీ స్థలంలో ఉండటంతో మంటలు క్ర�
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు మరోసారి రెచ్చిపోయారు. తాలిబన్లు జరిపిన కాల్పుల్లో 20 మంది భద్రతా సిబ్బంది మృతి చెందారు. పశ్చిమ బాద్గీస్లోని మలాల్ ముర్గాబ్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయంలో తాలిబన్లు తుపాకులతో కాల్పులకు తెగబడ్డారని అప్ఘాన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. మృతి చెందిన వారిలో సైనికులు, పోలీసులు ఉన�
అమెరికాలోని హ్యూస్టన్ నగరంలో హెల్త్ అవేర్నెస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డా. ఖాదర్వలీ పాల్గొని మిల్లెట్ అవేర్నెస్ సెషన్ నిర్వహించారు. 500 మందికి పైగా పాల్గొన్న కార్యక్రమంలో వెరైటీస్ ఆఫ్ మిల్లెట్ ఫుడ్ గురించి వివరించి ఆహారంలో సిరిధాన్యాల ప్రాధాన్యతను తెలియజేశారు.
న్యూజెర్సీలో ఓం క్రియో యోగ్ ఆధ్వర్యంలో మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. కాగా.. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రపంచశాంతి కోసం మృత్యుంజయ హోమం, రుద్రాభిషేకం చేశారు.
అట్లాంటాలో శివ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో డ్యాన్స్ ఫెస్టివల్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 350 మందికి పైగా పిల్లలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లలు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.
ప్లాస్టిక్ మూగజీవాల పాలిట మృత్యువుగా మారుతోంది. ప్లాస్టిక్ జల వాయు కాలుష్యాలకు కారణమవుతుండటతో జంతువుల ప్రాణాలు సైతం హరించివేస్తోంది. తాజాగా ఓ భారీ తిమింగలం ప్లాస్టిక్ తిని చనిపోయింది. అది గర్భవతి కూడా కావడంతో దాని కడుపులో మృతిచెందిన పిండంతో పాటు.. ప్లాస్టిక్ వ్యర్థాలను సైంటిస్టులు గుర్తించారు. ఇటలీలో ఈ ఘటన చోటుచేస�