ఒకే దేశం..ఒకే ఎన్నికలు..స్లోగన్ ఎప్పటిది ?

‘ ఒకే దేశం.. ఒకే ఎన్నికలు ‘ అన్న అంశంపై చర్చించేందుకు ప్రధాని మోదీ ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి విపక్షాల్లో చాలా వరకు నేతలు గైర్ హాజరయ్యారు. సుమారు రెండు దశాబ్దాలుగా ఆర్ ఎస్ ఎస్-బీజేపీ ఇఛ్చిన నినాదమిది ! ఈ స్లోగన్ పూర్వాపరాల్లోకి వెళ్తే.. 1967 లో జరిగిన లోక్ సభ ఎన్నికల వరకు జమిలి ఎన్నికలను ఆయా ప్రభుత్వాలు నిర్వహిస్తూ వచ్చ్చాయి. 1990 ప్రాంతంలో నాటి ప్రధాని (దివంగత) వాజ్ […]

ఒకే దేశం..ఒకే ఎన్నికలు..స్లోగన్ ఎప్పటిది ?
Follow us

| Edited By: Srinu

Updated on: Jun 19, 2019 | 8:23 PM

‘ ఒకే దేశం.. ఒకే ఎన్నికలు ‘ అన్న అంశంపై చర్చించేందుకు ప్రధాని మోదీ ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి విపక్షాల్లో చాలా వరకు నేతలు గైర్ హాజరయ్యారు. సుమారు రెండు దశాబ్దాలుగా ఆర్ ఎస్ ఎస్-బీజేపీ ఇఛ్చిన నినాదమిది ! ఈ స్లోగన్ పూర్వాపరాల్లోకి వెళ్తే.. 1967 లో జరిగిన లోక్ సభ ఎన్నికల వరకు జమిలి ఎన్నికలను ఆయా ప్రభుత్వాలు నిర్వహిస్తూ వచ్చ్చాయి. 1990 ప్రాంతంలో నాటి ప్రధాని (దివంగత) వాజ్ పేయి ప్రభుత్వ హయాంలో ఈ ప్రతిపాదనపై పెద్ద చర్చే జరిగింది. జమిలి ఎన్నికలను నిర్వహించడం వల్ల ఎన్నికల వ్యయం భారీగా తగ్గుతుందన్నది ముఖ్య సూచన. 1951-1967 మధ్యకాలంలో ఇలా ఏకకాల ఎన్నికలను నిర్వహించారు. లోక్ సభ ఎన్నికలను పూర్తిగానో, అసెంబ్లీ ఎన్నికలను దాదాపు (ఇప్పటిలా) పాక్షికంగానో నిర్వహించారు. 1951-52ప్రాంతంలో రాష్ట్రాల పునర్విభజన, ప్రభుత్వాల రద్దు వంటి పరిణామాల కారణంగా ఓటింగ్ శాతం చాలావరకు (76 శాతం) తగ్గిపోయింది. ఆ క్రమంలో మెల్లగా 1970 నాటికి ఈ ‘ లింక్ ‘ విడిపోయింది. ఇక 1990 లో ఆర్ ఎస్ ఎస్, బీజేపీ తిరిగి ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చాయి. నాడు బీజేపీ అగ్రనేత ఎల్.కె. అద్వానీ ఈ నినాదాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. 1999 లో లా కమిషన్ తన నివేదికలో జమిలి ఎన్నికలను సిఫారసు చేసింది. ఒక ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు.. ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటుకు అనువుగా పార్లమెంటులో ఓటింగ్ నిర్వహించేలా తీర్మానం అవసరమని లా కమిషన్ అప్పట్లో  అభిప్రాయపడింది.

తాజాగా  మోదీ ప్రభుత్వం మళ్ళీ ఈ ప్రతిపాదనను జాతీయ స్థాయిలో తెరపైకి తెచ్చినప్పటికీ ప్రధాన ప్రతిపక్షాల్లో కొన్ని దీన్ని వ్యతిరేకిస్తూ.. మోదీ ఏర్పాటు చేసిన అఖిల పక్షసమావేశానికి గైర్ హాజరవడం తిరిగి ఇది కోల్డ్ స్టోరేజీలోకి వెళ్తుందా అన్న సందేహాలను లేవనెత్తింది.

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..