సెమీస్‌లోకి అడుగుపెట్టిన భారత్!

ఎడ్జ్‌బాస్టన్: ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 315 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా బంగ్లాదేశ్ 286 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో బంగ్లాదేశ్ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. భారత్ సెమీస్‌కు దూసుకెళ్లింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లకు 9 వికెట్లు నష్టపోయి 314 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (104; 92 బంతుల్లో 7 ఫోర్లు, 5 […]

సెమీస్‌లోకి అడుగుపెట్టిన భారత్!
Follow us

|

Updated on: Jul 02, 2019 | 11:30 PM

ఎడ్జ్‌బాస్టన్: ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 315 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా బంగ్లాదేశ్ 286 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో బంగ్లాదేశ్ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. భారత్ సెమీస్‌కు దూసుకెళ్లింది.

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లకు 9 వికెట్లు నష్టపోయి 314 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (104; 92 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు సెంచరీతో చెలరేగగా.. కేఎల్ రాహుల్ (77; 92 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్), రిషబ్ పంత్ (41 బంతుల్లో 48 పరుగులు, 6 ఫోర్లు, 1 సిక్స్)లు రాణించారు. అటు బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ 5 వికెట్లు తీయగా… షకీబ్, రూబెల్, సౌమ్య సర్కార్‌ చెరో వికెట్ పడగొట్టారు.

అనంతరం లక్ష్యఛేదనలో భాగంగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ ఆరంభంలో దూకుడుగానే ఆడింది. కానీ భారత్ బౌలర్లు కీలక సమయాల్లో వికెట్లు తీయడంతో.. ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. అటు బంగ్లా బ్యాట్స్‌మెన్లలో షకీబ్ అల్ హసన్ (66; 74 బంతుల్లో 6 ఫోర్లు), సైఫుద్దీన్ (51; 38 బంతుల్లో 9 ఫోర్లు)లు చక్కటి ప్రదర్శన కనబరిచారు. ఇక భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు తీయగా… హార్దిక్ పాండ్య 3 వికెట్లు.. భువనేశ్వర్, షమీ, చాహల్‌లు తలో వికెట్ పడగొట్టారు. ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ రోహిత్ శర్మకు దక్కింది.

30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు