రేపు మద్యం దుకాణాలు బంద్
లోక్సభ ఎన్నికల సమరం చివరి అంకానికి చేరుకున్నది. ఏడు విడతల్లో లోక్ సభ ఎన్నికలు ముగియగా.. ఫలితాల కోసం దేశ ప్రజలంతా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఓట్ల లెక్కింపునకు మరి కొద్ది గంటలు మాత్రమే ఉంది. రేపు కౌంటింగ్ జరగనున్న సందర్భంగా.. మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలను బంద్ చేయనున్నారు. రేపు ఉదయం 8.00 గంటల […]
లోక్సభ ఎన్నికల సమరం చివరి అంకానికి చేరుకున్నది. ఏడు విడతల్లో లోక్ సభ ఎన్నికలు ముగియగా.. ఫలితాల కోసం దేశ ప్రజలంతా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఓట్ల లెక్కింపునకు మరి కొద్ది గంటలు మాత్రమే ఉంది. రేపు కౌంటింగ్ జరగనున్న సందర్భంగా.. మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలను బంద్ చేయనున్నారు.
రేపు ఉదయం 8.00 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాల ఓట్ల లెక్కింపు కోసం 35 కేంద్రాలను ఏర్పాటు చేశారు.