Tejashwi Yadav: వ్యవసాయ చట్టాలపై రైతులకు అవగాహన కల్పిస్తాం.. జనవరి 24 నుంచి కిసాన్‌ జాగృత్‌ సప్త: తేజస్వీ యాదవ్‌

Tejashwi Yadav: కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై బీహార్‌ రైతులకు అవగాహన కల్పిస్తామని రాష్ట్రీయ జనతా దళ్‌ పార్టీ నేత తేజస్వీ యాదవ్‌ అన్నారు....

Tejashwi Yadav: వ్యవసాయ చట్టాలపై రైతులకు అవగాహన కల్పిస్తాం.. జనవరి 24 నుంచి కిసాన్‌ జాగృత్‌ సప్త: తేజస్వీ యాదవ్‌
Follow us

|

Updated on: Jan 21, 2021 | 8:41 PM

Tejashwi Yadav: కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై బీహార్‌ రైతులకు అవగాహన కల్పిస్తామని రాష్ట్రీయ జనతా దళ్‌ పార్టీ నేత తేజస్వీ యాదవ్‌ అన్నారు. అంతేకాకుండా జనవరి 24 నుంచి 30వ తేదీ వరకు కిసాన్‌ జాగృత్‌ సప్త కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారానే బీహార్‌ రైతులకు మూడు సాగు చట్టాలపై అవగాహన కల్పించనున్నామన్నారు. గురువారం ఆయన పాట్నాలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. జనవరి 20న కేంద్ర ప్రభుత్వానికి రైతులకు మధ్య జరిగిన 10వ విడత చర్చల్లో కేంద్ర ప్రతిపాదనలకు రైతు సంఘాల నేతలు సముఖత వ్యక్తం చేశారు. అనంతరం ఒక్క రోజు తర్వాత తేజస్వీ యాదవ్‌, వ్యవసాయ చట్టాలపై రైతులకు అవగాహన కల్పిస్తామని ప్రకటించడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

అలాగే బడ్జెట్‌ సమావేశాలను 2 నుంచి 3 రోజులకు కుదించేందుకు నితీష్‌ కుమార్‌ ప్రభుత్వం కుట్ర పన్నిందని తేజస్వీ ఆరోపణలు చేశారు. అయితే తాము ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంతో 22 రోజుల వరకు పొడిగించారని అన్నారు.

Also Read: జమ్మూ కాశ్మీర్ లో పాకిస్థాన్ దళాల కాల్పులు, భారత ఆర్మీ జవాను మృతి, మళ్ళీ కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘన

ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
ఇకపై అలా చేయకూడదని నిర్ణయించుకున్నా.! చిరంజీవి కామెంట్స్ వైరల్.
ఇకపై అలా చేయకూడదని నిర్ణయించుకున్నా.! చిరంజీవి కామెంట్స్ వైరల్.
180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?
180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?