లిక్క‌ర్ దొర‌క్క స్పిరిట్ తాగిన యువ‌కుడు మృతి..మ‌రో ఇద్ద‌రు..

లాక్ డౌన్ నేప‌థ్యంలో కొంద‌రు మందుబాబులు విప‌రీత‌మైన క‌ష్టాలు ఎదుర్కుంటున్నారు. ఆల్క‌హాల్ విత్ డ్రా సిండ్రోమ్ బాధ‌ప‌డుతూ పిచ్చిప‌ట్టిన‌వాళ్ల‌లా బిహేవ్ చేస్తున్నారు. మ‌రికొంద‌రు మందు లేకుండా ఉండ‌లేక వివిధ ద్రావ‌కాల‌ను సేవిస్తున్నారు. అవి ప్ర‌మాద‌క‌రంగా మారి వారి ప్రాణాలను హ‌రిస్తున్నాయి. తాజాగా మద్యం దొరక్క స్పిరిట్‌ తాగిన ఓ యువ‌కుడు త‌న నిండు జీవితాన్ని చాలించాడు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరులో నివ‌శించే ధర్నాల నవీన్‌ మూర్తిరాజు(22), అల్లాడి వెంకటేష్‌, ఇరగవరం మండలం కావలిపురానికి చెందిన […]

లిక్క‌ర్ దొర‌క్క స్పిరిట్ తాగిన యువ‌కుడు మృతి..మ‌రో ఇద్ద‌రు..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 01, 2020 | 3:51 PM

లాక్ డౌన్ నేప‌థ్యంలో కొంద‌రు మందుబాబులు విప‌రీత‌మైన క‌ష్టాలు ఎదుర్కుంటున్నారు. ఆల్క‌హాల్ విత్ డ్రా సిండ్రోమ్ బాధ‌ప‌డుతూ పిచ్చిప‌ట్టిన‌వాళ్ల‌లా బిహేవ్ చేస్తున్నారు. మ‌రికొంద‌రు మందు లేకుండా ఉండ‌లేక వివిధ ద్రావ‌కాల‌ను సేవిస్తున్నారు. అవి ప్ర‌మాద‌క‌రంగా మారి వారి ప్రాణాలను హ‌రిస్తున్నాయి. తాజాగా మద్యం దొరక్క స్పిరిట్‌ తాగిన ఓ యువ‌కుడు త‌న నిండు జీవితాన్ని చాలించాడు.

పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరులో నివ‌శించే ధర్నాల నవీన్‌ మూర్తిరాజు(22), అల్లాడి వెంకటేష్‌, ఇరగవరం మండలం కావలిపురానికి చెందిన పండూరి వీరేష్‌, విప్పర్తి శ్యాంసుందరం, తణుకు దుర్గారావు, కె.వెంకటదుర్గాప్రసాద్‌ స్నేహితులు. వీరిలో వీరేష్ అనే వ్య‌క్తి స్థానికంగా ఉన్న కెమిక‌ల్స్ కంపెనీలో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. మ‌ద్యం లేక‌పోవ‌డంతో మార్చి 29న తాను పనిచేసే కంపెనీకి వచ్చిన స్పిరిట్‌ తీసుకొచ్చాడు. దాన్ని ర‌హ‌స్యంగా తీసుకెళ్లి… కావలిపురం చెరువు వద్ద కూల్ డ్రింక్ లో కలుపుకొని స్నేహితులంతా తాగి ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. అయితే 30న తేదీన విప‌రీత‌మైన‌ కడుపు మంటతో తణుకులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నవీన్‌ మూర్తిరాజు క‌న్నుమూశాడు. ఇదే సమస్యతో వీరేష్‌, వెంకటేష్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు