దీదీ సర్కార్ అనూహ్య నిర్ణయం…

మమతా బెనర్జీ ప్రభుత్వం పాలన వ్యవహారంలో మరో అనూహ్య నిర్ణయం తీసుకుంది. బెంగాల్ రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులు...

దీదీ సర్కార్ అనూహ్య నిర్ణయం...
Follow us

|

Updated on: Aug 13, 2020 | 12:23 PM

మమతా బెనర్జీ ప్రభుత్వం పాలన వ్యవహారంలో మరో అనూహ్య నిర్ణయం తీసుకుంది. బెంగాల్ రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులు సహా 20 మంది పోలీస్ ఉన్నతాధికారులను బదిలీ చేసింది. బదిలీ చేస్తు ఉత్తర్వులను జారీ చేసింది. కోల్‌కతా ఆర్మ్‌డ్ పోలీస్ 2వ బెటాలియన్ డీసీపీ ద్యుతిమాన్ భట్టాచార్యను హౌరా పోలీస్ కమిషనరేట్ డీసీపీ (హెడ్ క్వార్టర్స్)గా బదిలీ చేసింది.

ఈ స్థానంలో ప్రస్తుతం కొనసాగుతున్న ప్రియాబ్రతా రాయ్‌ని కోల్‌కతా ఆర్మ్‌డ్ పోలీస్ బాధ్యతలు అప్పగించింది. బుద్ధ నగర్ పోలీస్ కమిషనరేట్ కొత్త డీసీపీ (హెడ్ క్వార్టర్స్)గా సూర్యప్రతాప్ సింగ్‌ను నియమించింది. అలీపూర్దౌర్ ఏఎస్పీగా ఉన్న ఉమేశ్ ఘన్‌పథ్‌కు బుద్ధ నగర్ డీసీపీగా బాధ్యతలు అప్పగించింది.

కాగా బదీలీ అయిన అధికారుల్లో డీసీపీ, ఏఎస్పీ, ఎస్‌డీపీవో ర్యాంకుల అధికారులే ఎక్కువగా ఉన్నారు. అయితే కరోనా ఆంక్షలు అములు జరుగుతున్న సమయంలో బాద్యతలు నిర్వహిస్తున్న అధికారులను ఒక్కసారిగా బదిలీ చేయడం.. పెద్ద చర్చగా మారింది. ఒక్కసారిగా ఇంత పెద్ద ఎత్తున మార్పులు చేడం బెంగాల్ లో ఇదే తొలసారి అని అంతా అనుకుంటున్నారు. ఐఏఎస్ అధికారుల బదిలీలు కూడా ఉంటాయేమోనని అంచనా వేస్తున్నారు.

మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??