రివాబా జడేజా గురించి ఈ విషయాలు తెలుసా.

గుజరాత్‌ శాసనసభ ఎన్నికల్లో గుజరాత్‌ నార్త్ నియోజకవర్గం నుంచి రివాబా జడేజా ఎమ్మెల్యేగా గెలుపొందారు.

రివాబా జడేజా 2019లో భారతీయ జనతా పార్టీలో చేరారు.

బీజేపీలో చేరకముందు రివాబా జడేజా కర్ని సేన మహిళా విభాగం చీఫ్‌గా పనిచేశారు.

రివాబా జడేజా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తన ఎన్నికల ప్రచారానికి సంబంధించిన అనేక ఫోటోలను ఇటీవల ఆమో తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు

రివాబా జడేజా మెకానికల్ ఇంజినీరింగ్ పట్టభద్రురాలు

రివాబా జడేజా భారత క్రికెటర్ రవీంద్ర జడేజాను 2016లో వివాహం చేసుకున్నారు.

రివాబా, రవీంద్ర జడేజా దంపతులకు నిధ్నయ అనే ఐదేళ్ల కుమార్తె ఉంది.

రివాబా జడేజా బీజేపీ తరపున గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయగా.. రివాబా భర్త రవీంద్ర జడేజా చెల్లెలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారు.