టైటానిక్‌ షిప్‌పై ఆసక్తికర విషయాలు..

టైటానిక్‌ శిథిలాల కోసం వెళ్లిన ఒక జలాంతర్గామి మునిగిపోయింది.

ఈ జలాంతర్గామిలో ఉన్న ఐదుగురు మరణించారు.

1992లో మంచుకొండను ఢీకొని టైటానిక్ మునిగిపోయింది

ఈ ప్రమాదంలో 1500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

దీని శిథిలాలు సముద్రంలో 12,500 అడుగుల లోతులో ఉన్నాయి .

టైటానిక్ ఓడ శిథిలాలను 1985లో కనుగొన్నారు.

ఈ నౌకలో మూడు వేల మంది కలిసి ప్రయాణించవచ్చు.

దీని పొడవు 269.1 మీటర్లు, వెడల్పు 28 మీటర్లు.