ప్రపంచంలో అతిపెద్ద శ్మశానవాటిక

ప్రపంచంలోనే అతిపెద్ద శ్మశానవాటిక ఇరాక్ లోని నజాఫ్ లో ఉంది

దీన్ని వాది అల్ సలామ్ అంటే ‘శాంతి లోయ’ అని పిలుస్తారు

గతంలో ఇక్కడ రోజుకి 80-120 మందిని దహనం చేసేవారు.

ఇస్లామిక్ స్టేట్ స్వాధీనం చేసుకున్నాక ఆపి ఖననం చేస్తున్నారు.

ఇస్లామిక్ స్టేట్‌తో వివాదం పెరిగినప్పటి నుండి ఖననం చేసే ప్రక్రియ చాలా ఖరీదుగా మారింది.

25 చదరపు మీటర్ల సమాధి స్థలం ఖరీదు దాదాపు 5 మిలియన్ ఇరాకీ దినార్‌లు.

ప్రస్తుతం 150-200 మందిని ఖననం చేస్తున్నట్లు రాయిటర్స్ కథనం ప్రచురించింది.

1400 ఏళ్ళ నుంచి దాదాపు 5మిలియన్ల మృతదేహాలు ఖననం చేసినట్లు పేర్కొంది.