భారతదేశంలో దాదాపు 160 మిలియన్ల మంది మద్యం సేవిస్తున్నారు

వీరిలో 95 శాతం మంది పురుషులు ఉండగా, వీరి వయస్సు 18 నుంచి 49 ఏళ్ల మధ్య ఉంటుందని నివేదికలు వెలువడుతున్నాయి

ఇక దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువగా మద్యం తాగుతున్నారో తెలుసుకోండి

అత్యధికంగా మద్యం సేవించే రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్‌ పేరు మొదటి స్థానంలో ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో దాదాపు 35.6 శాతం మంది మద్యం సేవిస్తున్నారు

ఈ జాబితాలో త్రిపుర రెండో స్థానంలో ఉంది. త్రిపురలో 34.7 శాతం మంది మద్యం సేవిస్తున్నారు

మూడో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 34.5 శాతం మంది ప్రజలు నిత్యం మద్యం సేవిస్తున్నారు

ఈ జాబితాలో నాలుగో స్థానంలో పంజాబ్‌ ఉంది. పంజాబ్‌లో 28.5 శాతం మంది మద్యం సేవిస్తున్నారు

5వ స్థానంలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ ఉంది. ఇక్కడి జనాభాలో 28 శాతం మంది మద్యం సేవిస్తున్నారు