సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్ నుండి రెండు గంటలు ప్రయాణం చేస్తే.. సిద్ధేశ్వర ధామ్ ఆలయానికి చేరుకోవచ్చు

 విష్ణువు, శ్రీకృష్ణుడు, జగన్నాథుడు , శివుడి నాలుగు పుణ్యక్షేత్రాలనుకలిగి ఉంది సిద్ధేశ్వర ధామ్ క్షేత్రం

సిద్దేశ్వర్ ధామ్ పుణ్యక్షేత్రం జోరెతంగ్ మధ్య కొండ మార్గంలో ఉంది

ఈ ఆలయంలో 108 అడుగుల శివుని విగ్రహం ఎంతగానో పర్యాటకులను, భక్తులను ఆకర్షిస్తుంది

తమ పాపాలను కడిగేందుకు ఈ క్షేత్ర దర్శనం చేస్తే చాలు అనేది హిందువుల నమ్మకం

మహాభారత యుద్ధానికి ముందు.. ఈ కొండపై అర్జునుడు తపస్సుకు మెచ్చి శివుడు పాశుపత అస్త్రాన్ని సమర్పించాడు