విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. టీమిండియాకు రెండు మూల స్తంభాల్లాంటి వాళ్లు.

2022లో ఈ దిగ్గజ క్రికెటర్లు మిశ్రమ ఫలితాలు అందుకున్నారు.

ఈ ఏడాది ప్రారంభంలో కెప్టెన్‌గా అన్ని ఫార్మాట్ల నుండి వైదొలిగాడు విరాట్‌

అదే సమయంలో హిట్ మ్యాన్ రోహిత్‌ ఈ బాధ్యతలను తీసుకున్నాడు

రన్స్ విషయానికొస్తే విరాట్ కోహ్లీ మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తం 1348 పరుగులు చేశాడు.

రోహిత్‌ శర్మ మూడు ఫార్మాట్లలో కలిపి 995 పరుగులు చేశాడు.

కాబట్టి పరుగుల పరంగా ఈ ఏడాది రోహిత్‌పై విరాట్‌దే  పైచేయి.