IND vs SA: కోహ్లీ పేరిట ఎన్నో స్పెషల్ రికార్డులు..!

వన్డే ఫార్మాట్‌లో అత్యధిక 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' గెలిచిన రికార్డును సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. 463 వన్డేల్లో 62 సార్లు ఈ అవార్డును అందుకున్నాడు.

శ్రీలంక మాజీ ఆటగాడు సనత్ జయసూర్య 445 వన్డేల్లో 48 సార్లు ఈ అవార్డును గెలుచుకున్నాడు.

విరాట్ కోహ్లి 254 వన్డేల్లో 36 సార్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డును గెలుచుకుని 3వ స్థానంలో ఉన్నాడు.

రోహిత్ శర్మ 21 సార్లు ఈ అవార్డు అందుకుని  28వ స్థానంలో ఉన్నాడు.