ఈ సంక్రాంతికి ‘వారసుడు’గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు హీరో విజయ్‌

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే

అయితే ఈ చిత్రం తెలుగులో అంతగా అక్కట్టుకోలేదు

తమిళనాడులో మాత్రం మంచి వసూళ్లే సాధించింది ఈ మూవీ

అయితే మళ్లీ ఈ ముగ్గురి కాంబోలో మరో చిత్రం రానుందని సమాచారం

ఈ చిత్ర విషయమై ఇప్పటికే కథా చర్చలు పూర్తయినట్లు సినీ వర్గాల సమాచారం

ప్రస్తుతం వంశీ  స్క్రిప్ట్‌ను పూర్తి చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది

విజయ్‌ - లోకేష్‌ కనగరాజ్‌ల ‘లియో’ మూవీ కంప్లీటైన  వెంటనే ఈ చిత్రాన్ని మొదలుపెట్టనున్నారా టాక్‌