ఈ సంక్రాంతికి ‘వారసుడు’గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు హీరో విజయ్
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్రాజు ఈ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే
అయితే ఈ చిత్రం తెలుగులో అంతగా అక్కట్టుకోలేదు
తమిళనాడులో మాత్రం మంచి వసూళ్లే సాధించింది ఈ మూవీ
అయితే మళ్లీ ఈ ముగ్గురి కాంబోలో మరో చిత్రం రానుందని సమాచారం
ఈ చిత్ర విషయమై ఇప్పటికే కథా చర్చలు పూర్తయినట్లు సినీ వర్గాల సమాచారం
ప్రస్తుతం వంశీ స్క్రిప్ట్ను పూర్తి చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది
విజయ్ - లోకేష్ కనగరాజ్ల ‘లియో’ మూవీ కంప్లీటైన వెంటనే ఈ చిత్రాన్ని మొదలుపెట్టనున్నారా టాక్