మంత్రాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాకు చెందిన పట్టణం
రాఘవేంద్రస్వామి పుణ్యక్షేత్రం తుంగభద్రా నదీతీరంలో ఉంది
ప్రతి గురువారం సాయంత్రం స్వామివారి ఏనుగు అందరిని దీవిస్తుంది
శ్రీ గురు రాఘవేంద్ర స్వామి హిందూ మతంలో ఓ ప్రముఖమైన గురువు
మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్ని అవలంబించారు
ఇతని శిష్యగణం ఇతడిని ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారు
ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ మంత్రాలయం వచ్చారు
రాయితోనే స్వామివారి బృందావనాన్ని రూపొందించారు
1671లో రాఘవేంద్రస్వామి మంత్రాలయంలో సజీవసమాధి పొందారు