పుల్వామా ఘటనకు రెండేళ్లు

2019 ఫిబ్రవరి 14న సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌‌పై పాక్ ముష్కరులు దాడి

పుల్వామా ఉగ్రదాడితో ఉలిక్కిపడ్డ భారతావని

పాక్ దుశ్చర్యకు ప్రతీకారం తీర్చుకున్న భారత్

పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి మెరుపు దాడి

అమరులైన 40 మంది భారత సైనికులు