టాలీవుడ్ అగ్రహీరోయిన్లలో త్రిష ఒకరు.

2002లో మౌనం పేసి యది సినిమాతో ఎంట్రీ. 

తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీలో  ఎన్నో హిట్స్. 

నటన పరంగా  ఎన్నో ప్రశంసలు అందుకుంది. 

ఇటీవల పొన్నియిన్ సెల్వన్ సినిమాతో మరోసారి సందడి. 

ప్రస్తుతం మోహన్ లాల్ కు జోడిగా రామ్ సినిమాలో నటిస్తోంది. 

అలాగే గర్జనై, చతురంగ వేటై, రాంగీ మూవీస్ విడుదల కావాల్సి ఉంది. 

నటిగా రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంది.