రుషికొండ బీచ్ కు వెళ్లాలంటే ఇకపై రుసుము చెల్లించాల్సిందే..

ప్రకృతి అందానికి సొంతూరు విశాఖపట్నం.

విశాఖలో ఉన్న రుషికొండ బీచ్ కు ప్రవేశానికి ఇకపై రుసుము చెల్లించాలి.

ఈ నెల 11 నుంచి ఇది అమలు కానుంది.

బీచ్ ప్రవేశానికి - మనిషికి రూ. 20

బైక్ పార్కింగ్ - రూ. 10

కార్స్, జీప్స్ పార్కింగ్ - రూ. 30

బస్సు పార్కింగ్ - రూ. 50

స్నానాల గది - రూ. 20