కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు.

వీకెండ్ సెలవులు కావడంతో భక్తులు స్వామి దర్శనానికి వస్తున్నారు.

దీంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది.

వరుసగా 14వ నెల రూ.100 కోట్ల మార్క్ ని దాటిన శ్రీవారి హుండి ఆదాయం

ఏఫ్రిల్ నెలలో శ్రీవారికి రూ.114.12 కోట్లు హుండి ఆదాయంగా సమర్పించిన భక్తులు

గత ఏడాది మార్చి నుంచి వరుసగా రూ.వంద కోట్లు మార్క్ దాటుతున్న శ్రీవారి హుండి ఆదాయం

భక్తుల రద్దీతో తిరుమల ఆలయం గోవిందనామస్మరణలతో మార్మోగుతోంది.