ప్రపంచంలోనున్న ఎన్నో మర్మప్రదేశాల్లో ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలు దాగున్నాయి
అటువంటి వాటిల్లో తమిళనాడులోని మహాబలిపురంలో ఒక కొండపై ఏటవాలుగా, జారిపోయేలా ఉన్న రాయి కూడా ఉంది
ఈ రాయి దాదాపు 25 అడుగుల ఎత్తు ఉంటుంది
1100 మీటర్ల ఎత్తున్న ఈ భారీ బండరాయిని 'కాయక్తియో పగోడా', 'గోల్డెన్ రాక్' అనే పేర్లతో పిలుస్తారు
ఈ రాయి ఏటవాలుగా ఉన్నప్పటికీ.. అది ఉన్న స్థానం నుంచి ఇప్పటివరకు ఎవ్వరూ కదిలించలేకపోయారు
11వ శతాబ్దంలో ఒక బౌద్ధ సన్యాసి బుద్ధుడి తల వెంట్రుకలపై ఈ రాయిని ఎటవాలుగా ఉంచినట్లు అక్కడి స్థానికులు నమ్ముతారు
మహిళలు ఈ రాయిని తాకితే అది కదులుతుందని, అందుకే ఈ గోల్డ్ స్టోన్ దగ్గరికి మహిళలు వెళ్లకుండా నిషేధించారు
రాయిని తాకుండా, దూరం నుంచి చూసేందుకు మాత్రమే వారికి అనుమతి ఉంటుంది