తెలంగాణ రైతాంగానికి  సీఎం కేసీఆర్‌ గుడ్ న్యూస్‌ చెప్పారు.

డిసెంబర్‌ 28వ తేదీ నుంచి రైతు బంధు నిధులను విడుదల చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావుకు కేసీఆర్‌ ఆదేశం.

 రైతులందరి ఖాతాల్లో జమ కానున్న పెట్టుబడి సాయం

 రైతుల ఖాతాల్లో రూ. 7600 కోట్లు జమచేయనున్న తెలంగాణ ప్రభుత్వం

 రైతు బంధు ద్వారా ఎకరానికి రూ. 5000 చొప్పున పెట్టుబడి సాయం.

సకాలంలో రైతుబంధు నిధులు విడుదల చేయాలని కేసీఆర్‌ ఆదేశం

యాసంగి పంటకాలానికి పెట్టుబడి సాయం అందేలా చర్యలు