108-మెగా పిక్సెల్స్ కెమెరాతో ఇన్‌ఫినిక్స్ నుంచి మరో గేమింగ్ ఫోన్!

21 May 2024

TV9 Telugu

 స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్‌ఫినిక్స్ (Infinix) తన ఇన్‌ఫినిక్స్ జీటీ 20 ప్రో (Infinix GT 20 Pro) ఫోన్‌ను మంగళవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.

ఇన్‌ఫినిక్స్

సైబర్ మెచా డిజైన్‌తో మూడు రంగుల ఆప్షన్లలో వస్తున్న తాజా గేమింగ్ ఫోకస్డ్ స్మార్ట్ ఫోన్. మీడియాటెక్ డైమెన్సిటీ 8200 అల్టిమేట్ ఎస్వోసీ చిప్ సెట్.

సైబర్ మెచా డిజైన్‌

ఇన్‌ఫినిక్స్ జీటీ 20 ప్రో ఫోన్ 8 జీబీ ర్యామ్+ 256 జీబీ స్టోరేజీ వెర్షన్‌. రూ.22,999, 12 జీబీ+ 256 జీబీ ధర రూ.24,999. ఈ నెల 28 నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్స్.

ఇన్‌ఫినిక్స్ జీటీ 20 ప్రో

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఎక్స్ఓఎస్ 14 వర్షన్. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు, డీసీఐ-పీ3 కలర్ గమట్‌, 6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఎల్టీపీఎస్ అమోలెడ్ డిస్ ప్లే.

ఆండ్రాయిడ్ 14 

రెండేళ్లు, ఆండ్రాయిడ్ అప్‌డేట్‌ మూడేళ్లు సెక్యూరిటీ అప్ డేట్స్. పిక్సెల్ వర్క్స్ ఎక్స్5 టర్బో గేమింగ్ చిప్‌తో డెడికేట్ చేసింది.

సెక్యూరిటీ అప్ డేట్స్

108-మెగా పిక్సెల్ శాంసంగ్ హెచ్ఎం6 సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్, డ్యుయల్ 2-మెగా పిక్సెల్ సెన్సర్లు, సెల్ఫీలూ వీడియో 32-మెగా పిక్సెల్.

108-మెగా పిక్సెల్

ఈ ఫోన్ ఎన్ఎఫ్సీ, ఎఫ్ఎం రేడియో, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఓటీజీ, బ్లూటూత్, వై-ఫై 802.11 కనెక్టివిటీ కలిగి ఉంటుంది.

కనెక్టివిటీ 

మరిన్ని అత్యధునిక ఫీచర్స్‌తో పాటు 45వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోందీ ఫోన్.

అత్యధునిక ఫీచర్స్‌