చంద్రుడిపై ఎంతమంది కాలు మోపారో తెలుసా?

TV9 Telugu

11 May 2024

ఇప్పటివరకు చాలా మంది చంద్రునిపైకి చేరుకున్నారు. అందరి పేర్లు మీకు తెలుసా? కొంతమందివి మాత్రమే తెలుసు.

చంద్రునిపై మొదటి అడుగు వేసిన వ్యక్తి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్. వారి గురించి దాదాపుగా ప్రపంచం మొత్తానికి తెలుసు.

''ఇక్కడ మనిషి వేస్తున్నది చిన్న అడుగే. కానీ, మనవాళికి ఇది అతిపెద్ద ముందడుగు'' అని చంద్రుడి మీద అడుగుపెట్టిన క్షణంలో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ అన్నారు.

1969 జూలై 20వ తేదీన అపోలో 11 వ్యోమనౌకకు చెందిన ఈగల్ మాడ్యూల్ ట్రాన్‌క్విలిటీ చంద్రుని బేస్‌పైన దిగింది.

బజ్ ఆల్డ్రిన్, అతను చంద్రునిపై నడిచిన రెండవ వ్యక్తి. పీట్ కాన్రాడ్ చంద్రునిపై నడిచిన మూడవ వ్యక్తిగా ఉన్నారు.

చంద్రునిపైకి వెళ్లిన వారిలో అలాన్ బీన్ పేరు కూడా ఉంది. అతను నాల్గవ వ్యక్తి. పీట్, అలాన్ బీన్ ఇద్దరూ అపోలో 12 మిషన్‌లో చంద్రునిపైకి వెళ్లారు.

ఆర్మ్ స్ట్రాంగ్‌ను ఎడ్విన్, బజ్ అల్డ్రిన్‌లు అనుసరించారు. ఆ తర్వాత కొన్నాళ్లకు నాసాకు చెందిన మరో ఐదుగురు భూమి సహజ ఉపగ్రహానికి వెళ్లి వచ్చారు.

ఇప్పటి వరకు 12 మంది మానవులు చంద్రునిపైకి వెళ్లారు. చంద్రుడిపై అడుగుపెట్టిన తొలి భారతీయుడు రాకేష్ శర్మ.