Virat Kohli: ముగిసిన విరాట్ కెప్టెన్సీ శకం..!

భారత క్రికెట్‌లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీ శకం ముగిసింది

గతేడాది టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్‌ను, వన్డే కెప్టెన్నీ నుంచి బీసీసీఐ తొలగించింది.

15 జనవరి 2022న విరాట్ తనకు ఇష్టమైన టెస్ట్ ఫార్మాట్‌ సారథిగా తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు.

కోహ్లీ తన ప్రకటనలో ఎంఎస్ ధోని గురించి కూడా ప్రస్తావించాడు.

చివరిగా కెప్టెన్‌గా నాపై నమ్మకం ఉంచిన ఎంఎస్ ధోనీకి ధన్యవాదాలు తెలిపాడు.