వన్డేల్లో డబుల్ సెంచరీ మోత మోగించిన భారత ప్లేయర్లు వీరే..

టీమిండియా యంగ్ ప్లేయర్ ఇషాన్ కిషన్ కెరీర్‌లో తొలి సెంచరీని, తొలి డబుల్ సెంచరీగా మార్చాడు.

ఇషాన్ కిషన్ 210(131)(24 ఫోర్లు, 10 సిక్సులు), బంగ్లాదేశ్, 10 డిసెంబర్ 2022

ఈ లిస్టులో మరో ముగ్గురు భారత్ బ్యాటర్లు కూడా ఉన్నారు. వారు ఎవరో ఇప్పుడు చూద్దాం..

సచిన్ టెండూల్కర్  200*(147), దక్షిణ ఆఫ్రికా, గ్వాలియర్ 24 ఫిబ్రవరి 2010

వీరేంద్ర సెహ్వాగ్  219 ( 149 ),  వెస్ట్ ఇండీస్, ఇండోర్ 8 డిసెంబర్ 2011

రోహిత్ శర్మ 209 (158) , ఆస్ట్రేలియా, బెంగళూరు 2 నవంబర్ 2013

రోహిత్ శర్మ 264 (173 ), శ్రీలంక, కోల్‌కతా 13 నవంబర్ 2014

రోహిత్ శర్మ  208 * ( 153), శ్రీలంక, మొహాలి 13 డిసెంబర్ 2017