WTC Points Table: డబ్ల్యూటీసీలో టీమ్ ఇండియాకు భారీషాక్

జోహన్నెస్‌బర్గ్ టెస్టులో టీమిండియా ఓటమితో డబ్ల్యూటీసీలో భారీ దెబ్బ తగిలింది.

దక్షిణాఫ్రికా ఈ విజయంతో ఐదు స్థానాలు ఎగబాకి 5వ స్థానానికి చేరుకుంది.

ఓటమితో టీమ్ ఇండియా నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

యాషెస్ సిరీస్‌లో తొలి మూడు టెస్టు మ్యాచ్‌లు గెలిచిన ఆస్ట్రేలియా జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది

శ్రీలంక 24 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది

పాకిస్థాన్ జట్టు 35 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది