బొప్పాయి పండును తరచుగా తీసుకోవడం వల్ల డెంగ్యూ నుంచి ఉపశమనం పొందవచ్చు

బొప్పాయి రసం తాగడం వల్ల రక్త కణాల సంఖ్య పెరుగుతుంది

భోజనం తర్వాత బొప్పాయి రసం తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది

బొప్పాయిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి

అలసట, నీరసం ఉన్నవారికి బొప్పాయి చాలా మేలు చేస్తుంది

ఇందులోని విటమిన్ ఎ చర్మాన్ని మృదువుగా చేస్తుంది