క్యరెట్ రసంతో మొటిమలు, మచ్చలను తగ్గించవచ్చు.

దీనికోసం ఒక కప్పు లో రెండు స్పూన్ల క్యరెట్ రసం, చిటికెడు దాల్చిన చెక్కపొడి, ఒక స్పూన్ తేనే వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి.

అరగంట తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రపరచాలి.

వారానికి కనీసం 2 సార్లు చేస్తే మొటిమలు, మచ్చలు తగ్గిపోతాయి.