వెస్టిండీస్‌లో తొలిసారి ఆడనున్న ప్లేయర్లు వీరే..

వెస్టిండీస్‌తో టీమిండియా 2 టెస్టుల సిరీస్ ఆడనుంది.

తొలి టెస్గ్ జులై 12 నుంచి ప్రారంభం కానుంది. 

రెండో టెస్ట్ జులై 20 నుంచి మొదలుకానుంది.

16 మంది సభ్యులతో కూడిన భారత టెస్టు జట్టును ప్రకటించారు.

కెప్టెన్‌గా రోహిత్ శర్మ,  అజింక్యా రహానె వైస్ కెప్టెన్‌గా ఉంటారు.

16 మంది ఆటగాళ్లలో 11 మంది వెస్టిండీస్‌లో తొలిసారి టెస్టు ఆడనున్నారు.

రోహిత్, కోహ్లీ, రహానే, అశ్విన్, జడేజాలకు విండీస్‌లో ఆడిన అనుభవం ఉంది.

శుభమన్, గైక్వాడ్, జైస్వాల్, కేఎస్ భరత్ తొలిసారి ఆడనున్నారు.

ఇషాన్, శార్దూల్, అక్షర్, సిరాజ్, ముఖేష్, జైదేవ్, నవదీప్ ప్రత్యేక తొలిసారి ఆడనున్నారు.