దేశంలో అత్యంత ఎత్తైన 10 ఆలయ గోపురాలు ఇవే..

దేశంలో అత్యంత ఎత్తైన 10 ఆలయ గోపురాలు ఇవే.. 

image

TV9 Telugu

14 March 2025

శ్రీరంగం రంగనాథస్వామి ఆలయం: 239 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయం శ్రీరంగంలో మహావిష్ణువుకు అంకితం చేయబడింది.

శ్రీరంగం రంగనాథస్వామి ఆలయం: 239 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయం శ్రీరంగంలో మహావిష్ణువుకు అంకితం చేయబడింది.

Murudeshwar Temple

మురుడేశ్వర్ ఆలయం, కర్ణాటక: భారతదేశంలో రెండవ ఎత్తైన శివ విగ్రహానికి నిలయం, 237 అడుగులు ఎత్తున్న ఈ ఆలయం తీరప్రాంత దృశ్యాలు ఆకర్షిస్తాయి.

జగన్నాథ ఆలయం, పూరి: చార్ ధామ్ ప్రదేశాలలో ఒకటి, ప్రత్యేకమైన రథయాత్రకు ప్రసిద్ధి చెందింది. ఈ టెంపుల్ ఎత్తు 214 అడుగులు.

జగన్నాథ ఆలయం, పూరి: చార్ ధామ్ ప్రదేశాలలో ఒకటి, ప్రత్యేకమైన రథయాత్రకు ప్రసిద్ధి చెందింది. ఈ టెంపుల్ ఎత్తు 214 అడుగులు.

బృహదీశ్వర ఆలయం, తంజావూరు: 11వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ ఆలయం ఎత్తు 212 అడుగులు. అద్భుతమైన ద్రావిడ నిర్మాణ శైలిని ప్రదర్శిస్తుంది.

అన్నామలైయార్ ఆలయం, తిరువణ్ణామలై: కార్తిగై దీపానికి ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం శివుని రూపానికి అంకితం చేయబడింది. 217 అడుగులు ఎత్తు ఉంటుంది.

ఏకాంబరేశ్వర ఆలయం, కాంచీపుర: ఏకాంబరేశ్వర దేవాలయం ఎత్తు 194 అడుగులు. ఇది భూమికి అంకితం చేయబడిన పంచ భూత స్థలం.

లింగరాజ ఆలయం, భువనేశ్వర్: కళింగ నిర్మాణ శైలికి అద్భుతమైన ఉదాహరణ అయిన లింగరాజ దేవాలయం ఎత్తు 180 అడుగుల.

విఠల్ రుక్మిణి ఆలయం, పంధర్‌పూర్: ఆషాధి ఏకాదశి పండుగ సందర్భంగా 180 అడుగుల విఠల్ రుక్మిణి ఆలయని లక్షలాది మంది భక్తులు వెళ్తారు.

మీనాక్షి ఆలయం, మధురై: 14 రంగుల గోపురాలతో తమిళ సంస్కృతిని ప్రదర్శించే 170 అడుగుల మీనాక్షి ఆలయాన్ని ఒక్కసారైన దర్శించాలి.

రాజగోపాలస్వామి ఆలయం, మన్నార్గుడి: ఈ గొప్ప విష్ణు ఆలయం అద్భుతమైన శిల్పాలు మరియు ఎత్తైన గోపురం కలిగి ఉంది. దీని ఎత్తు 154 అడుగులు.