సండే టూర్ ఉందా.? ఈ శైవక్షేత్రం మంచి ఎంపిక..
07 June 2025
Prudvi Battula
మీరు ఆదివారం సెలవు కాబట్టి విజయవాడ వెళ్లాలి అనుకొంటే మొగాల్రాజ్ పురంలో ప్రసిద్ధ శైవక్షేత్రం శివగిరికి తప్పక వెళ్ళండి.
విజయవాడలో ఉన్న ఈ శివగిరి క్షేత్రంలో 40 అడుగుల లింగాకారంలో ఆ పరమేశ్వరుడు అక్కడి భక్తులకు దర్శనమిస్తారు.
ఈ శివగిరి క్షేత్రం ప్రశాంతమైన వాతావరణానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రతి రోజు శివునికి నిత్యాభిషేకాలు జరుగుతాయి.
15 సంవత్సరాముల క్రితం న్యాయవాది మల్లికార్జున శర్మ తన తల్లికి ప్రతీకగా ఈ శివగిరి క్షేత్రాన్ని నిర్మించారు.
ఈ ప్రసిద్ధ శివగిరి క్షేత్రంలో ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో మధ్య నిత్యం శివ పరివారం జరుగుతుంది.
శివుని 12 జ్యోతిర్లింగలు, అమ్మరి అష్టదశ శక్తిపీఠ రూపాలు ఈ శివగిరి క్షేత్రంలో భక్తులకు దర్శనమిస్తాయి.
విజయవాడలోని ఈ క్షేత్రంలో ఉన్న 36 అడుగుల ఈశ్వరుని లింగకారం నుంచి నిరంతరం నీటి చుక్కలు జారీ పడుతూ ఉంటాయి.
మానసిక బాధలు ఉన్నవారు ఈ శివగిరి క్షేత్రం దర్శించుకోవటంతో సమస్యలు తొలగి ఆనందకరమైన మానసిక వికాసం పొందుతారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
మీరు తాగే టీ రకం బట్టి మీరు ఎలాంటి వారో తెలిసిపోతుంది.!
ఈ ఫాక్ట్స్ తెలిస్తే అవాక్ అవుతారు.!
ఇంట్లో వీటిని ఉంచుతున్నారా.? అశుభం అంటున్న పండితులు..