ఈ మిస్టీరియస్ హిందూ దేవాలయాలు శాత్రవేత్తలకు సవాలు..
07 May 2025
Prudvi Battula
భారతదేశంలో రాజస్థాన్ రాష్ట్రంలో ఓ బ్రహ్మ దేవాలయం ఉంది. ఈ దేవాలయం కట్టడం ఇప్పట్టికి సైన్స్కి అంతుపట్టని మిస్టరీ.
మన దేశంలో మరో మిస్టరీ టెంపుల్ గుజరాత్లో నీటి మధ్యలో మునిగి ఉన్న స్తంభేశ్వర్ మహాదేవ్ ఆలయం. ఈ దేవాలయం మిస్టరీ ఇప్పటికి వీడలేదు.
భారతదేశంలోని వారణాసిలో ఉన్న పురాతన శివాలయాలలో ఒకటి కాల భైరవ నాథ్ ఆలయం. ఇది ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో ఉంది.
నిధివాన్ అనే పవిత్రమైన ప్రదేశం అనేక అరుదైన జాతుల మొక్కలకు నిలయంగా ఉంది, ఆ ప్రాంగణాన్ని భక్తి వాతావరణంతో ఉంచుతుంది.
ఒడిశా రాష్ట్రంలోని పూరిలో ఉన్న జగన్నాథ దేవాలయం జగన్నాథునికి అంకితం చేయబడిన ఒక ముఖ్యమైన హిందూ దేవాలయం. ఇది విష్ణువు యొక్క ఒక రూపం.
రాజస్థాన్ రాష్ట్రంలోని దౌసా జిల్లాలోని మెహందీపూర్లోని బాలాజీ ఆలయం హనుమంతునికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం.
కైలాసనాథ దేవాలయం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా సమీపంలోని ఎల్లోరా గుహల వద్ద రాతితో చెక్కబడిన హిందూ దేవాలయాలలో అతిపెద్దది.
ఆంధ్రప్రదేశ్లోని లేపాక్షిలో ఉన్న వీరభద్ర దేవాలయం కూడా ఒకటి. ఈ ఆలయం శివుని భీకర అవతారమైన వీరభద్రునికి అంకితం చేయబడింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తత్కాల్.. ప్రీమియం తత్కాల్.. వీటి మధ్య తేడా ఇదే..
పాకిస్తాన్ అబ్దాలి క్షిపణికి భారత్ అగ్ని 1 సరిపోతుందా?
వాస్తు ప్రకారం.. సానుకూల శక్తిని ఆకర్షించే 8 జంతువులు ఇవే..