బెంగళూరుకు చెందిన సింపుల్ ఎనర్జీ కంపెనీ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ వచ్చే నెల 23న భారత మార్కెట్లో విడుదల 

ఒకసారి ఛార్జ్ చేస్తే 300 కిలోమీటర్ల మైలేజీ

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 4.8kWh లిథియం-అయాన్ బ్యాటరీ 

 ఇందులో  4G కనెక్టివిటీతో 7-అంగుళాల టచ్‌స్క్రీన్, కాల్స్, మ్యూజిక్ కోసం 6 బ్లూటూత్ కనెక్టివిటీ, మల్టిపుల్ రైడింగ్ మోడ్‌లు, నావిగేషన్ సిస్టమ్ వంటి ఫీచర్స్‌

ఈ స్కూటర్ గ్రేస్ వైట్, బ్లూ, బ్లాక్, రెడ్ కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది.

ఇందులో నాణ్యమైన బ్యాటరీతో పాటు అత్యాధునిక ఫీచర్స్‌ను జోడించింది కంపెనీ