బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్, దీపికా పదుకొణె నటించిన చిత్రం పఠాన్‌.

 సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాన్‌ అబ్రహాం విలన్‌గా నటించారు.

జనవరి 25న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే రూ.1000 కోట్లు కొల్లగొట్టింది

కాగా షారుఖ్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌ చెప్పింది పఠాన్‌ యూనిట్‌

ఒక టికెట్‌ కొంటే మరొకటి ఫ్రీ పొందవచ్చని యశ్‌ రాజ్‌ సంస్థ తెలిపింది

మార్చి 3,4,5 తేదీల్లో మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుందని మూవీ యూనిట్‌ పేర్కొంది

 మరి పఠాన్ మూవీ చూడని వారు ఈ క్రేజీ ఆఫర్‌తో ఎంచక్కా థియేటర్లలో చూసేయండి