నాలుగేళ్ల గ్యాప్‌ తర్వాత పఠాన్‌ సినిమాతో ప్రేక్షకుల  ముందుకొచ్చాడు షారుఖ్‌.

జనవరి 25న విడుదలైన ఈ సినిమా తొలి రోజే రూ. 50 కోట్లకు పైగా గ్రాస్ ను  రాబట్టింది

 ఈ సినిమా డిజిటల్‌ రైట్స్‌ను అమెజాన్‌ ప్రైం వీడియోస్‌ భారీ ధరకు సొంతం చేసుకుందట.

 ఇందుకోసం ఏకంగా రూ.100 కోట్లకు  పైగానే చెల్లించారట  చిత్రబృందానికి..

థియేటర్‌లో రిలీజైన మూడు నెల‌ల‌కు ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాత‌ల‌తో అమెజాన్ ఒప్పందం చేసుకుందట.

అంటే ఏప్రిల్ 25న పఠాన్  సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు.