షారుఖ్ ఖాన్ నాలుగేళ్ల విరామం తర్వాత నటించిన చిత్రం పఠాన్‌. దీపికా పదుకొణె హీరోయిన్‌

 సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెరకెక్కించిన ఈ సినిమాలో జాన్ అబ్రహం విలన్‌గా నటించాడు

స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన పఠాన్‌ శుక్రవారం (జనవరి 25) గ్రాండ్‌గా రిలీజైంది

అడ్వాన్స్‌ బుకింగ్‌లోనే రికార్డు సృష్టించిన పఠాన్‌ కలెక్షన్లలోనూ సంచలనాలు నమోదు చేసింది

పఠాన్‌ ఇండియాలో మొదటి రోజే రూ. 103 కోట్లు గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు

సౌత్‌లోనూ సుమారు రూ. 10 కోట్ల వరకు గ్రాస్ వచ్చి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు

 ఇదే జోరు కొనసాగితే ఈ వీకెండ్‌లోనే రూ. 300 కోట్లు వసూళ్లు సాధించే అవకాశం ఉందట