సీనియర్ హీరోయిన్లను పక్కన పెట్టేస్తున్నారా ?..

ప్రస్తుతం టాలీవుడ్‏లో యంగ్ హీరోయిన్స్ దూకుడు. 

ఒకటి రెండు చిత్రాలతో నెట్టుకోస్తున్న సీనియర్స్. 

బాహుబలి తర్వాత సైలెంట్ అయ్యింది అనుష్క. 

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రంలో నటిస్తుంది. 

నయనతార.. జవాన్ చిత్రంలో మాత్రమే నటిస్తోంది. 

సమంత.. ఖుషి , సిటాడెల్ చిత్రాలు మాత్రమే. 

రష్మిక మందన్నా.. పుష్ప 2, యానిమల్ చిత్రాలు మాత్రమే. 

కీర్తి సురేష్.. భోళా శంకర్, దసరా చిత్రాల్లో నటిస్తుంది.