సౌత్ కొరియా ఎలక్ట్రానిక్‌ దిగ్గజమైన శాంసంగ్‌ భారత్‌కు భారీ షాకిచ్చింది

ఫీచర్‌ ఫోన్‌లను ఇండియాలో అమ్మకూడదని శాంసంగ్‌ నిర్ణయం

యథాతథంగా కొనసాగనున్న స్మార్ట్‌ ఫోన్ల సేల్స్‌

ఇకపై భారత్‌లో శాంసంగ్‌కు చెందిన ఫీచర్‌ ఫోన్లు కనుమరుగు

వీటికి బదులు బడ్జెట్‌ ఫ్రెండ్లీ ఫోన్‌లను అమ్మనుంది

కొన్నియేళ్లగా ఫీచర్‌ ఫోన్‌ షిప్‌మెంట్‌లో ప్రథమ స్థానంలో ఉన్న శాంసంగ్‌.. క్యూ1 ఫలితాల్లో కేవలం 3వ స్థానానికి పడిపోయింది