అంచనాలు లేకుండా రిలీజై సంచలనాలు సృష్టించిన కాంతార
హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి డైరెక్షన్ లో వచ్చిన మూవీ
16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి 400 కోట్లకు పైగా వసూలు చేసింది
ఈ సినిమా పార్ట్ 2 తెరకేక్కబోతున్న విషయం అందరికీ తెలిసిందే
తాజాగా రిషబ్ శెట్టి కీలక విషయాన్ని బయట పెట్టారు
వచ్చే ఏడాది కాంతారా2 విడుదల చేస్తాం అన్నారు
ఇది కాంతారా మూవీకి సీక్వెల్ కాదని, ఫ్రీక్వెల్ అని అన్నారు