రికార్డు స్థాయిలో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం

18 వ తేదీన శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 88,924

18వ తేదీ హుండీ ఆదాయం : రూ 3.72 కోట్లు

దర్శనానికి పట్టిన సమయం :  12 గంటలు

 ఈ నెల 27 నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు