గుజరాత్ ఎన్నికల్లో అందరి దృష్టి జామ్‌నగర్ స్థానంపైనే ఉంది

ఇక్కడి నుంచి రవీంద్ర జడేజా భార్య రివాబా బరిలోకి దిగుతోంది

నామినేషన్‌లో భాగంగా తాజాగా తన ఆస్తుల విలువను ప్రకటించింది రివాబా

రివాబా, రవీంద్రలకు 97 కోట్లకు పైగా ఆస్తులున్నాయి

రివాబా వద్ద   దాదాపు కోటి రూపాయల విలువైన నగలు ఉన్నాయి

జడేజా పేరిట మొత్తం రూ.37.43 కోట్ల ఆస్తులున్నాయి

వీటితో పాటు విలువైన భూములు, ప్లాట్లు, ఇళ్లు కూడా జడ్డూ దంపతుల పేరిట ఉన్నాయి

మూడు లగ్జరీ వాహనాలు కూడా జడ్డూ గ్యారేజ్‌లో ఉన్నాయి