రష్మికను నమ్మించి మోసం చేసిన ఆమె మేనేజర్..

చలో చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది రష్మిక మందన్న.

గీత గోవిందం, సరిలేరు నీకేవరు, సీతారామం లాంటి హిట్ చిత్రాల్లో నటించింది.

పుష్ప చిత్రంలో నేషనల్ క్రష్ అయింది ఈ భామ.

ప్రస్తుతం పుష్ప 2 చిత్రంలో నటిస్తుంది.

తాజాగా ఆమె గురించి ఓ వార్త నెట్టింట చెక్కర్లు కొట్టుడుతుంది.

తన మేనేజర్‌ ఆమెను మోసం చేశాడని సమాచారం.

ఆమెకు తెలియకుండా దాదాపు రూ. 80 లక్షలు చోరీ చేసినట్లు సమాచారం.

ఇది తెలిసిన రష్మిక అతన్ని ఉద్యోగం నుంచి తొలగించినట్లు తెలుస్తుంది.

కాగా దీని గురించి ఆమె నుంచి ఎలాంటి స్పందన లేదు.