ప్రస్తుతం రష్మిక మందన్న తన రాబోయే హిందీలో అమితాబ్, రష్మిక కలిసి నటించిన చిత్రం గుడ్ బై ప్రమోషన్లలో బిజీగా ఉంది.

ఈ సినిమా ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని అక్టోబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న ఈ బ్యూటీ తన స్వయంవరంలో ఎవరెవరు ఉండాలో చెప్పేసింది.

అలాగే విజయ్ దేవరకొండ, సారా అలీ ఖాన్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

మీ స్వయంవరంలో ఎవరెవరు ఉండాలి అని యాంకర్ అడగ్గా.. రష్మిక మాట్లాడుతూ..

అలాగే జీలే జరా వంటి సినిమాలో అవకాశం వస్తే అలియా భట్, సమంతతో కలిసి నటించాలని ఉందని చెప్పుకొచ్చింది.