'మద్రాస్ కేఫ్' అనే హిందీ సినిమాతో వెండితెరకు పరిచయమైన అందాల తార రాశీఖన్నా

 'మనం' మూవీలో గెస్ట్ రోల్ లో మెరిసింది. 'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి

తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది.

అనతి కాలంలోనే క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది రాశీ

 టాలీవుడ్ లో అడుగుపెట్టిన అందాల రాశీ ఖన్నా.. ఇండస్ట్రీలో 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.