సాయి పల్లవి క్రేజ్ వేరేలెవల్.. ప్రశంసలు కురిపిస్తోన్న విరాటపర్వం టీం..

ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది సాయి పల్లవి. 

ప్రస్తుతం విరాటపర్వంలో కథానాయికగా నటిస్తోంది. 

ఆదివారం విరాటపర్వం ఆత్మీయ వేడుక నిర్వహించారు. 

వరంగల్లో భారీగా తరలివచ్చిన సాయి పల్లవి ఫ్యాన్స్. 

రానాతోపాటు.. విరాటపర్వం టీం పాల్గోంది.. 

అంతా సాయి పల్లవి పై ప్రశంసలు కురిపించారు. 

లేడీ సూపర్ స్టార్‏గా అభివర్ణించారు. 

వెన్నెల పాత్ర సాయి పల్లవి తప్ప మరొకరు చేయాలేరన్నారు రానా.